22 May, 2026 | 10:49 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

జోగులాంబ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఎంపీకి ఆహ్వానం

15-01-2026 12:36 AM

అలంపూర్, జనవరి 14: జోగులాంబ వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాలని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవిని, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ధార్మిక సలహాదారుడు గోవిందా హరిని ఆహ్వానించినట్లు ఆలయ ఈవో దీప్తి తెలిపారు. ఈ మేరకు బుధవారం హైదరాబాదులో వారిని కలిసి ప్రత్యేక ఆహ్వాన పత్రికను అందజేసినట్లు చెప్పారు. ఈనెల 19 నుంచి 24 వరకు జోగులాంబ అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అదేవిధంగా వచ్చేనెల 14 నుంచి 18 వరకు బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు కొనసాగుతాయని ఈవో పేర్కొన్నారు.