18 July, 2026 | 1:16 PM

Breaking News

Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

17-11-2025 12:00 AM

గోపాలపేట నవంబర్16:  మృతి చెందిన భావిత కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే మెగా రెడ్డి పరామర్శించారు. ఏదుల మండలం చీర్కపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త మాజీ సర్పంచ్  తల్లి నారమ్మ మృతి చెందడంతో విషయం తెలుసుకున్న  శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

నారమ్మ మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. 95 సంవత్సరాల వయసు గల నారమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో  బాధపడుతూ శనివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వెంట రేవల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాడల పర్వతాలు, యూత్ ప్రెసిడెంట్ మల్లేష్, సురేష్ గౌడ్,  రాంచందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.