14 August, 2026 | 10:03 PM

Breaking News

విద్యుత్ ఉచ్చుకు బలైన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కు ఘన నివాళి   •   విద్యార్థులు కళావేదికను సద్వినియోగం చేసుకొని ఉన్నతులుగా ఎదగాలి   •   విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి   •   బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీసీపీ భాస్కర్   •   ఖబర్దార్ కౌశిక్ రెడ్డి.. పొంగులేటి సైన్యం ఊరుకోదు   •   పశువుల దొంగలు అరెస్టు   •   శ్రీ మహంకాళి సమేత బ్రహ్మసూత్ర నీలకంఠ స్వామి ఆలయంలో వైభవంగా కళ్యాణ మహోత్సవం   •   మోస్రా వెళ్లే ప్రయాణికులకు తప్పని తిప్పలు   •   సీఎస్ సంజయ్ జాజు పలు అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్   •   వైన్ షాపులో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్   •  

ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

14-08-2026 08:45 PM

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో విద్యుత్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న రూ.5,00,000 ప్రమాద బీమా  చెక్కులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ బాధిత కుటుంబాలకు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా లింగంపల్లి కలాన్‌ అల్లాపురం లక్ష్మి , మాచాపూర్‌ కొండా సునీత , సాతేల్లి ఎర్కల రవి లకు ప్రమాద బీమా చెక్కులను ఎమ్మెల్యే ప్రమాదవశాత్తు కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తూ, ఆర్థిక భరోసా కల్పించడం అభినందనీయమని ఎమ్మెల్యే మదన్మోహన్ తెలిపారు.