9 May, 2026 | 12:41 PM

Breaking News

ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •   బొడ్డు కిరణ్‌కు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •   స్వీయ గణనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి   •   వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను కొనసాగించాలి   •   వేసవి క్రీడా శిక్షణ ముగింపు   •  

నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య

09-05-2026 11:40 AM

టేకులపల్లి, (విజయక్రాంతి):టేకులపల్లి మండలం బోడు గ్రామంలో శనివారం నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్,  టేకులపల్లి సిఐ బత్తుల సత్యనారాయణ, ఎస్సైలు రాజేందర్, శ్రీనివాస్ రెడ్డి, బోడు సర్పంచ్ స్వరూప-సుధీర్, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో నాభి శిల ప్రతిష్ట సందర్భంగా బంధువులతో గ్రామం కలలాడింది.