20 April, 2026 | 9:32 PM

Breaking News

డీలిమిటేషన్ బిల్లు వెనుక రాజ్యాంగాన్ని మార్చే కుట్ర   •   యాదగిరిగుట్టలో పలు అభివృద్ధి కార్యక్రమాలు   •   చలో జగిత్యాల.. కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు భారీగా తరలిన పీర్జాదిగూడ బీఆర్ఎస్ శ్రేణులు   •   ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి   •   పెళ్లిరోజు... మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ   •   రైతుకు మద్దతు ధర కల్పించడమే ప్రధాన లక్ష్యం   •   ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచొద్దు   •   శిశుమందిర్ అభివృద్ధికి సహకరిస్తా   •   ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జారే   •   మధిర మండలంలో కుల బహిష్కరణ కలకలం   •  

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జారే

20-04-2026 08:11 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి మండలంలో మహిళా సంఘాల ద్వారా పూసుగూడెం, సీతాయిగూడెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన  ధాన్యం కొనుగోలు కేంద్రాలను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, రైతులు పండించిన పంటలకు మద్దతు ధరతో పాటుగా సన్నరకం వడ్లకు 500/-బోనస్ ఇస్తుందన్నారు. రైతు సోదరులు ప్రభుత్వం ప్రకటించిన నాణ్యత ప్రమాణాల ప్రకారం ధాన్యంను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు  తీసుకొని వచ్చి మద్దతు ధరను పొందాల్సిందిగా తెలిపారు. తెలియచేసినారు.