26 May, 2026 | 5:34 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

కామారెడ్డి మార్వాడి సంఘం ఆధ్వర్యంలో మహావీర్ జయంతి

01-04-2026 12:34 AM

కౌన్సిలర్ దంపతులకు సన్మానం 

కామారెడ్డి, మార్చి 31 (విజయక్రాంతి): మహావీర్ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రం, సిరిసిల్ల రోడ్డులో గల మార్వడి ధర్మశాలలో మహావీర్ 2625 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్వాడి సంఘం ప్రతినిధులు కామారెడ్డి 46 ,47 వార్డుల కౌన్సిలర్ దంపతులు గేరు గంటి స్వప్న, లక్ష్మీనారాయణలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మార్వడి సంఘం అధ్యక్షులు, ఆర్.బి నరేష్ చంద్, ప్రధాన కార్యదర్శి, బోర ప్రదీప్ జైన్, ఉప అధ్యక్షులు,దిలీప్ చంద్, కోశాధికారి,మహేష్ కుంచ, ఉపకార్యదర్శి, ఓం చంద్, తదితరులు పాల్గొన్నారు.