2 July, 2026 | 3:30 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

గుడుంబా అమ్ముతున్న వారిపై మెరుపు పోలీసుల దాడి

04-11-2025 10:21 PM

కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం పోలీసుస్టేషన్ పరిధిలో గుడుంబా అమ్మేవారిపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఏటూరు, ముప్పనపల్లి గ్రామ పరిధిలో ఎస్ఐ ఇనిగాల వెంకటేష్ ఆధ్వర్యంలో గుడుంబా అమ్మేవారిపై మెరుపు దాడి నిర్వహించగా ఇందులో ఏటూరు గ్రామ నివాసి చిట్టె బత్తుల గట్టమ్మ, ముప్పనపల్లి గ్రామంలో తొంగరి సావిత్రి బత్తిని వెంకటలక్ష్మి బుద్దె ఇందిరా వీరి వద్ద దాదాపుగా 40 లీటర్ల గుడుంబా పట్టుకోని కేసు నమోదు చేయడం జరిగింది. కల్తీ సారా తాగి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. గుడుంబాని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎవరు అమ్మిన సమాచారం ఇవ్వాలంటూ ఎస్సై వెంకటేష్ హెడ్ కానిస్టేబుల్ రాజేందర్ కానిస్టేబుల్ ప్రవీణ్ లాల్ మహమ్మద్ పాల్గొనడం జరిగింది.