1 July, 2026 | 9:16 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

దోరకుంటలో సీసీ కెమెరాల ఏర్పాటు

13-04-2026 12:00 AM

కోదాడ, ఏప్రిల్ 12: దోరకుంట గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన సీ.సీ కెమెరాలను కోదాడ రూరల్ ఎస్త్స్ర గోపాల్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సూర్యాపేట ఎస్పీ నరసింహ సహకారంతో దోరకుంట సర్పంచ్ పాలకి సురేష్ గ్రామ ప్రజల సహకారంతో గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగినదన్నారు.

త్వరలో మంత్రి ఉత్తమ కు మార్ రెడ్డి కోదాడ హుజూర్నగర్ గ్రామాల పరిధిలోగల సిసి కెమెరాలు ప్రారంభించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ పాలకి సురేష్,గ్రామ శాఖ అధ్యక్షుడు పత్తిపాక వెంకటే శ్వర్లు వార్డు మెంబర్ వనపర్తి పిచ్చయ్య, శీలం కోటేశ్వరరావు పత్తిపాక రమేష్, నోముల బాలకృష్ణ పాల్గొన్నారు.