5 May, 2026 | 1:58 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

బీజేపీ రాష్ట్ర ప్రతినిధిగా ఇంద్రసేన్‌రెడ్డి

16-03-2026 12:37 AM

హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): టెక్నాలజీ, సోలార్ ఎనర్జీ, రియల్ ఎస్టేట్ రంగాలలో మూడు దశాబ్దాల అనుభవం కలిగిన వ్యాపారవేత్త, పెట్టుబడి దారుడు బి ఇంద్రసేన్‌రెడ్డి తెలంగాణ బీజేపీ రాష్ట్ర ప్రతినిధిగా నియమితులయ్యారు. ప్రకృతి, విశ్వశక్తిపై గాఢమైన విశ్వా సం కలిగిన ఆయన, నిజాయితీతో మరియు సమానత్వ భావంతో తెలంగాణ రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. బాధ్యతను అప్పగించినందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.