20 March, 2026 | 5:44 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

20-03-2026 02:39 PM

జగదేవపూర్,(విజయక్రాంతి): జగదేవపూర్  మండల కేంద్రంలో బొల్లా కనకమ్మ నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం సర్పంచ్ పనగట్ల శ్రీనివాస్ గౌడ్ గుమ్మడి కాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం గ్రామ 12 వ వార్డు సభ్యులు బి ఆర్ ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు బత్తిని శ్రీనివాడు గౌడ్ కనకమ్మ కు 25 కిలోల బియ్యం నూనె ఆర్థిక సహాయం అందచేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మచ్చ గణేష్,వార్డు సభ్యులు మచ్చ బాబు,బచ్చలి భాస్కర్, దండే వెంకటేష్,కొత్త మధుసూదన్ రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షులు బుద్ధ నాగరాజు,మాజీ ఎంపిటిసీ కవిత శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు కొంపెల్లి మహేష్, కనుకయ్య,పాండవుల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.