15 May, 2026 | 3:25 PM

Breaking News

ముమ్మరంగా కొనసాగుతున్న జనగణన   •   శాతవాహన అర్థశాస్త్ర విభాగాధిపతి డా. శ్రీవాణికి పేటెంట్   •   ఇంధన ధరలు పెరిగితే అందరిపై భారం   •   రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన కాంగ్రెస్ నేతలు   •   మంత్రి తుమ్మలను కలిసిన కల్లూరు, సత్తుపల్లి ఆర్యవైశ్య నాయకులు   •   సత్తుపల్లిలో నల్లమోతు శ్రీనివాస రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి తుమ్మల   •   తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు   •   Fuel Price Hike: ‘మోదీ తప్పుకు ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు’: కేంద్రంపై రాహుల్ విమర్శలు   •   ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం   •   ఐదు దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ   •  

రైతు రత్నా అవార్డు అందుకున్న ఆదర్శ రైతు

04-12-2025 12:05 AM

నిర్మల్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన ‘మహా కిసాన్ మేళా’లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా రైతు రత్న అవార్డును జిల్లాకు చెందిన రైతు అందుకున్నారు.

నిర్మల్ మండలం తలువేద గ్రామా నికి చెందిన కోమటి బుచ్చన్న పకృతి వ్యవసా యం సేంద్రీయ వ్యవసాయ విధానం ద్వారా దేశీయ వంగడాలను పండించడంతో ఈ అవార్డు దక్కినట్టు తెలిపారు. రైతుతో పాటు మండల వ్యవసాయ శాఖ అధికారి వసంతరావు ఏఈఓ అంబాజీ ఉన్నారు.