11 May, 2026 | 1:27 PM

Breaking News

మొగిలిపేట క్లస్టర్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం   •   ​తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి   •   పంటకోతకు యంత్రాల కొరత.. ఇబ్బందులు పడుతున్న రైతన్న   •   బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •  

బీహార్ ఎన్ని కలకు ముందే కమల దళపతి ఎంపిక?

27-08-2025 02:36 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 26: బీజే పీ జాతీయ అ ధ్యక్షుడి ఎంపిక ఇప్పటికే పూర్తి కావాల్సి ఉం డగా, అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఆ అం శం మరోసారి తెరపైకి వచ్చింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని ఆ పార్టీ వర్గాలు సంకేతాలిస్తున్నాయి.

పార్టీ ఓ మహిళకు పార్టీ పగ్గాలు అప్పగిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతున్నది. నిర్మలా సీతారామన్, దగ్గుబాటి పురందేశ్వరి పేర్ల ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పార్టీ జాతీయ ఈ అంశంపై ఇప్పటికే పార్టీ అగ్రనేతలు అనేకసార్ల మంతనాలు చేశారని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకా శాలు ఉన్నట్లు తెలిసింది. బహుశా, సెప్టెంబర్ 9వ తేదీ ఉప రాష్ట్రపతి ఎన్నిక తర్వాతే, ఆ ప్రకటన వెలువడొచ్చని సమాచారం.