9 May, 2026 | 2:18 PM

Breaking News

మాటల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం   •   అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి   •   తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •  

ప్రభుత్వ సలహాదారుకు సన్మానం

03-12-2025 05:27 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి బుధవారం జిల్లా కాంగ్రెస్ నేతలు కలిసి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీహరి రావు మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమారెడ్డి నిర్మల్ జిల్లా మైనారిటీ నాయకులు, తదితరులు సన్మానం చేశారు. డిసెంబర్ 4న ఆదిలాబాద్ లో జరగబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు నిర్మల్ జిల్లా నుంచి భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని సుదర్శన్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధ్యక్షులు జునది మెమన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నూ,మైనారిటీ పట్టణ అధ్యక్షులు మతీన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ యాదవ్ నిర్మల్ నియోజకవర్గ యూవజన కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ అర్షద్, అల్తాఫ్ అహ్మద్ కీజర్, నవీద్ తదితరులున్నారు..