22 May, 2026 | 10:49 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

చెక్ బౌన్స్ కేసులో ఒకరికి ఏడాది జైలు శిక్ష

22-12-2025 11:50 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో చెక్ బౌన్స్ కేసులో ఒకరికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 15 లక్షల జరిమాన విధిస్తూ బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ముఖేష్ తీర్పు ఇచ్చినట్లు బెల్లంపల్లి వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.

2021 సంవత్సరం లో కాల్ టాక్స్ కు చెందిన  బంక కుమార్ కు  బూడిదగడ్డ బస్తీకీ చెందిన దాసరి విజ్ఞాన్  ఇచ్చిన రూ. 12 లక్షల చెక్ బౌన్స్ అయింది. దీంతో బంక కుమార్ బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టులో చెక్ బౌన్స్ కేసు వేశాడు. సోమవారం  నేరం రుజువు కావడంతో  దాసరి విజ్ఞాన్ కు మేజిస్ట్రేట్  జే ముకేశ్   సంవత్సరం జైలు శిక్ష, పది హేను లక్షల  జరిమానా విధించారనీ ఎస్ హెచ్ ఓ శ్రీనివాసరావు వెల్లడించారు.