22 May, 2026 | 11:43 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

దేవబండలో ఎండుమిర్చి దొంగతనం

23-12-2025 12:00 AM

అయిజ, డిసెంబర్ 22 : ఐజ మండలంలోని దేవ బండ గ్రామ శివారులో తప్పెట్ల మురుసు గ్రామస్తుల ఎండుమిర్చి దొంగతనం జరిగింది వివరాల్లోకి వెళితే తప్పెట్లమొరుసు గ్రామస్తులైన చింతలకుంట నర్సింహులు,చింతలకుంట పరమేష్ అను రైతులు ఎండు మిర్చి తెంపి పొలములో ఆరబెట్టారు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తు లు సుమారు లక్ష 20 వేల రూపాయల (బెగడ రకం  మిర్చి ధర సుమారు క్విం టాకు 40 లేదా 50 వేలు) విలువ గల ఎండు మిర్చి ఎత్తుకెళ్లారని రైతులు తమ ఆవేదన వ్యక్తంచేశారు. మూడురోజుల క్రితం బింగిదొడ్డిలో ద్విచక్ర వాహనాన్నీ తగలబెట్టడం చూస్తే శత్రువుల పన్నాగమా ? లేక దుండగుల దుశ్చర్యలా ? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయని కొందరు స్థానికులు అనుకుంటున్నారు.