13 May, 2026 | 4:45 PM

Breaking News

చిత్ర పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత   •   సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈఓ భేటీ   •   జర్నలిస్ట్ కుమారుని వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సామేలు   •   కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యునిగా రాపాక ప్రవీణ్   •   రైతులు పండించిన జొన్న పంట మొత్తం కొనుగోలు చేయాలి   •   గీతంలో పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్   •   నార్కో-టెర్రరిస్ట్‌ షేరా అరెస్ట్.. పోర్చుగల్ నుండి భారత్‌కు   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ సమానంగా చూడటం లేదు   •   బొప్పపూర్ గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నిషేధం   •   విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్   •  

రైతు బడి అగ్రి షోలో హరీష్ రావు

21-02-2026 03:52 PM

హైదరాబాద్: నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో(NTR Stadium) రైతుబడి అగ్రి షో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) రైతుబడి అగ్రిషోను సందర్శించారు. రైతులకు అగ్రి షో(Agri Show) ఎన్నోరకాలుగా దోహదపడుతోందని హరీశ్ రావు పేర్కొన్నారు. అగ్రిషో వంటి కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తే రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతను నివారించాలని కోరారు. రైతులకు ఆధునిక పరికరాలను సబ్సిడీపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాగు పనిముట్లకు రాయితీపై రైతుల పక్షాన అసెంబ్లీలో చర్చిస్తానని ఆయన హామీ ఇచ్చారు.