15 June, 2026 | 10:34 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

‘హర్ ఘర్ తిరంగా’

15-08-2025 12:00 AM

భారత ప్రధాని జాతీయ జెండాకు ప్రాధాన్యత కల్పించడానికి ‘హర్ ఘర్ తిరంగా’ నినాదంతో పౌరులను చైతన్య పరచడానికి 2022లో పౌరులందరూ తమ ఇళ్లపై జెండా ఎగురవేసే అవకాశం కల్పించారు. ‘హర్ ఘర్ తిరంగా’ నినాదంతో ఇళ్లపై జెండాలు ఎగరేస్తున్నప్పటికీ  పతాక నియమావళి అతిక్రమిస్తున్నారు. నేడు చాలా ఇళ్లపై మాసిపోయిన జెండాలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. పౌరులు జాతీయ పతకానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని మరిచిపోతు న్నారు. నియమావళి ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాలి. 

 వెంకటరమణమూర్తి, హైదరాబాద్