12 May, 2026 | 10:52 AM

Breaking News

కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •   అర్ధరాత్రి అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన డీసీపీ   •   వేధిస్తే షీ టీమ్స్‌ను ఆశ్రయించండి   •   ఆహార భద్రతలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి   •   చెట్టుపై పండ్లను తినేందుకు వెళ్లి వలలో చిక్కుకొనిచనిపోతున్న పక్షులు   •   ఇల్లందులో రాజకీయ దుమారం..   •  

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

18-11-2025 12:00 AM

బూర్గంపాడు, నవంబర్ 17 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని వ్యవసాయ మా ర్కెట్ యార్డ్ నందు పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు అందుబా టులోనే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, నిబంధనల మేరకు ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని కోరారు.రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, సంఘ సెక్రటరీ, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.