5 May, 2026 | 3:41 PM

Breaking News

మంథనిలో అంగరంగ వైభవంగా "అంగారక చతుర్థి" వేడుకలు   •   పంట వ్యర్థాలను దహనం చేయకండి.. రైతులకు డిప్యూటీ సీఎం కీలక సూచన   •   ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం.. కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డిపేట్ మండలము మొదటి స్థానం   •   ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం.. కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డిపేట్ మండలము మొదటి స్థానం   •   నర్సరీ నిర్వహణలో నిర్లక్ష్యం తగదు   •   జువెలరీ షాపు యజమానులు పోలీసులకు సహకరించాలి   •   జువెలరీ షాపు యజమానులు పోలీసులకు సహకరించాలి   •   సమయపాలన పాటించని అధికారులకు శాఖ పరమైన చర్యలు తప్పవు   •   ఖామనలో జూనియర్ కళాశాల అడ్మిషన్ ప్రచారం   •   TVK శాసనసభాపక్ష నేతగా విజయ్   •  

నాచారంలో బాలిక అదృశ్యం

05-05-2026 02:10 PM

దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని నాచారం గ్రామానికి చెందిన బాలిక అదృశ్యమైన సంఘటన చోటుచేసుకుంది. ఎస్.ఐ. సాయికిషోర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నాచారం గ్రామానికి చెందిన పెంబుల దుర్గాభవాని (17), ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు వ్రాసి ఇంటి వద్దనే వుంటోందని, ఈ నెల 4వ తారీఖున రాత్రి సుమారు 1.00 గంట సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్ళి ఇంటికి తిరిగి రాకపోవడంతో దుర్గాభవాని తల్లి పెంబుల రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ. సాయికిషోర్ రెడ్డి తెలిపారు.