93,101,104 BLO బ్లాక్ లను సందర్శించిన మాజీ జెడ్పిటిసి
15-07-2026 04:39 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో SIR భాగంలో 93,101,104 BLO బ్లాక్ సందర్శించిన దోమకొండ మాజీ జెడ్పిటిసి తీగల తిరుమాల్ గౌడ్ కాంగ్రెస్ పట్టణ టౌన్ అధ్యక్షులు సీతారాం మధు. త్వరగా పూర్తి చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ యాదగిరి, డైరెక్టర్ గోపాల్ రెడ్డి, మర్రి శేఖర్, అబ్రబోయిన రాజేందర్, నాగారపు,రాములు, సురేందర్, చింతల హరి BLO స్వరూప, లావణ్య తదితరులు పాల్గొన్నారు.






