11 July, 2026 | 2:09 PM

Breaking News

మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో నాగుపాముల కలకలం   •   ముగిసిన చేనేత సహకార సంఘం ఎన్నికల కోలాహలం   •   రాష్ట్రస్థాయి క్రీడలకు విద్యార్థుల ఎంపిక   •   రూ.16.92 కోట్లతో కోదాడలో నూతన ఆర్టీసీ డిపోకు శంకుస్థాపన   •   దోమకొండ ముదిరాజ్ అబ్రబోయిన పాండి సంఘం   •   ఈ నెల 24లోగా ఓటర్ల నమోదు పూర్తి చేయాలి: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ట్రాఫిక్ నిబంధనలు గాలికొదిలేసిన ధరణి కంప్యూటర్ ఆపరేటర్   •   రైతు ఆశీర్వాద సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ కృతజ్ఞతలు   •   ప్రభుత్వ పాఠశాల గోడ పక్కనే రికార్డు అసిస్టెంట్ బహిరంగ మలవిసర్జన..!   •   డంపింగ్ యార్డ్ తరలింపు వ్యతిరేక ఉద్యమాన్ని ఆపలేరు: ఎంపీ ఈటెల రాజేందర్   •  

రాష్ట్ర నూతన డీజీపీని కలిసిన నాగిరెడ్డిపేట గ్రామ మాజీ సర్పంచ్

02-05-2026 12:00 AM

నాగిరెడ్డిపేట్, మే 1 (విజయక్రాంతి): రాష్ట్ర డిజిపిగా సివి.ఆనంద్ నూతన బాధ్యతలు సందర్భంగా నాగిరెడ్డిపేట మండలం మాజీ సర్పంచ్, భారత్ గ్యాస్ ప్రొప్రైటర్, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. సివి.ఆనంద్ తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందని అభినందనలు తెలియజేశారు.