22 May, 2026 | 7:36 PM

Breaking News

ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •   వేతన పెంపు హర్షణీయం: మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్   •   కామారెడ్డి డిఆర్డిఓగా దామోదర్ రెడ్డి   •   దోమకాటు వ్యాధుల పట్ల... ప్రజలకు అప్రమత్తత అవసరం   •   సర్కారు భూముల్లో అక్రమ నిర్మాణాలను సహించేది లేదు   •  

బోడుప్పల్ ను నాలుగు డివిజన్లుగా చేయాలి

15-12-2025 10:18 PM

జీహెచ్ఎంసీ కమిషనర్ కి వినతి పత్రం అందజేసిన మాజీమంత్రి మల్లారెడ్డి, మంద సంజీవరెడ్డి

మేడిపల్లి (విజయక్రాంతి): బోడుప్పల్ ను నాలుగు డివిజన్లుగా చేయాలని సోమవారం మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి బోడుప్పల్ సర్కిల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి జీహెచ్ఎంసీ కమిషనర్ కన్నన్ ని కలిసి వినతి పత్రం అందజేసారు. ఈ విషయంపై స్పందించిన కమిషనర్ పరిశీలించి బోడుప్పల్ ప్రజలకు న్యాయం చేస్తాం అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జెనరల్ సెక్రటరీ మీసాల కృష్ణా, నాయకులు శ్రీహరి గౌడ్, ఉప్పరి విజయ్ పాల్గొన్నారు.