calender_icon.png 19 February, 2026 | 10:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠకు విరాళం

19-02-2026 12:37:17 AM

బూర్గంపాడు,ఫిబ్రవరి18,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ గంగా పార్వతి సమేత అగస్వేశ్వర స్వామి (శివాలయం) ఆలయ ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠకు బూర్గంపాడు ఉపసర్పంచ్ గుండె వెంకన్న రూ.5116 బుధవారం విరాళం అందించారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుంది అని ఆ శివయ్య ప్రజలకు చల్లని ఆశీస్సులు అందించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దుద్దుకూరి మురళి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.