10 May, 2026 | 9:07 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

పోస్ట్ ఆఫీస్ భాగ్యనగర్ శాఖను తరలించవద్దు

11-10-2025 12:33 AM

కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ఖాతాదారుల వినతి 

కరీంనగర్, అక్టోబర్ 10 (విజయ క్రాంతి): నగరంలోని పోస్ట్ ఆఫీస్ భాగ్యనగర్ శాఖను తరలించవద్దని ఖాతాదారులు కోరారు. ఈ మేరకు శుక్రవారం హరిహర సేవా సంఘం ఆధ్వర్యంలో ఖాతాదారులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. భాగ్యనగర్ శాఖను రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేటకు తరలిస్తున్నారని, ఖాతాదారుల ఇబ్బందులు దృష్ట్యా శాఖ తరలింపును చర్యలు తీసుకోవాలనికోరారు.