15 July, 2026 | 4:16 PM

Breaking News

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం   •   యోగాతో మానసిక ప్రశాంతత ఆరోగ్యం   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు సురేందర్   •   కల్తీ డీఏపీ ఎరువుల దందా బట్టబయలు   •   ప్రతి విద్యార్థి పాఠశాలలో రాగి జావా తీసుకునే విధంగా చూడండి   •   వికలాంగుల న్యాయమైన హక్కులను అమలు చేయాలి   •   ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసిన కాంగ్రెస్ నాయకులు   •   కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ద్వితీయ వర్ధంతి సభ   •   దేశంలో విద్యా విధానాన్ని కేంద్రం వ్యాపారంగా మార్చింది: మహేశ్ గౌడ్   •   మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో జగ్గారెడ్డి భేటీ.. తుంగతుర్తి అంశాలపై చర్చ!   •  

రాష్ట్ర ఇంచార్జ్జి మీనాక్షి నటరాజన్‌ను కలిసిన డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్‌రెడ్డి

20-12-2025 01:30 AM

నిజామాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ని  పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసిన  కాట్ పల్లి నగేష్ రెడ్డి గారు (డీసీసీ అధ్యక్షులు నిజామాబాద్ ) వారితో పాటు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ , ఘన్ రాజ్, పంచరెడ్డి చరణ్ తదితరులు ఉన్నారు