23 May, 2026 | 7:23 PM

Breaking News

ఖానాపూర్ బొడ్డోని కుంట సుందరీకరణకు శ్రీకారం   •   మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి   •   కొయ్యగుట్ట అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టండి   •   డబిల్ పూర్‌లో కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ పర్యటన   •   తాళం వేసి ఉన్న ఇల్లులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్   •   తప్పులు మీరు చేసి నిందలు మాపై వేయడం సరికాదు   •   రామాయంపేటలో విషాదం.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ   •   కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •  

మంత్రి దుద్దిళ్లను కలిసిన డీసీసీ అధ్యక్షుడు ధారా సింగ్ నాయక్

24-11-2025 12:00 AM

తాండూరు, నవంబర్ 23 , (విజయ క్రాంతి): వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ  నూతన అధ్యక్షుడుగా నియామకమైన ధారాసింగ్ జాదవ్ నేడు హైదరాబాద్లోని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి,  రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు రమేష్ మల్కూర్‌లను తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డితో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పార్టీ పెద్దలు సూచించారని ధారసింగ్ నాయక్ తెలిపారు.