నూతన సీఎస్ను కలిసిన కలెక్టర్
01-07-2026 01:46 AM
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) జూన్ 30 (విజయక్రాంతి): నూతనంగా నియమితులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.






