25 May, 2026 | 7:03 PM

Breaking News

మహిళా సంఘాలకు మరింత చేయూత   •   ట్రాక్టర్ బోల్తా.. ఇంటర్ విద్యార్థి దుర్మరణం   •   ఆ పన్నులను ఆదుకుంటేనే... జీవితంలో సార్ధకత   •   నకిలీ పత్తి విత్తనాల గుట్టు రట్టు.. నలుగురు నిందితులు అరెస్టు   •   ఆ దేవుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: పిల్లుట్ల రఘు   •   ఏడుపాయల చెక్‌డ్యాంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యం   •   ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే   •   పాలకోయ్యతండా, మంచి కనగర్ చిన్నారులను విద్యకు దూరం చేయవద్దు   •   రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం విద్యార్థి ప్రతిభ   •   ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి.. సిఐటియు డిమాండ్   •  

ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి.. సిఐటియు డిమాండ్

25-05-2026 06:20 PM

తాండూర్ డిపోల ముందు నిరసన

తాండూర్,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు జిల్లా నాయకులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో డిపో ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులతో కలిసి నిరసన  చేయడం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని బెనిఫిట్స్, పెన్షన్స్ సౌకర్యం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిపో మేనేజర్ కు వినతిపత్రం అందించారు.