10 July, 2026 | 7:56 PM

Breaking News

12న జిల్లా అథ్లెటిక్స్ పోటీలు   •   అశ్వాపురంలో బీఆర్ఎస్ మండల కార్యాలయాన్ని ప్రారంభించిన రేగా కాంతారావు   •   కౌన్సిలర్ వరప్రదీప్ కు అభినందనల వెల్లువ   •   13వ వార్డులో ప్రతి ఓటర్ వద్దకు సర్ ఫారాలు అందజేత   •   ఉపాధ్యాయులు లేక అటెండర్‌తోనే పాఠాలు..!   •   యాదగిరిగుట్ట పిఎసిఎస్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   నాచారం కాంగ్రెస్ అధ్యక్షుడు నూతలకంటి రాజుకు ఘన సన్మానం   •   సుల్తానాబాద్ TGSWRS హాస్టల్‌లో విద్యార్థులకు హెల్త్ క్యాంప్   •   బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తే చర్యలు తప్పవు: నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్   •   వెలిమినేడు శివారులో గోవధ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి   •  

జానకంపేటలో ముగిసిన CATC క్యాట్క్-IV వార్షిక శిక్షణా శిబిరం

10-07-2026 07:26 PM

బోధన్,(విజయక్రాంతి): ఎడపల్లి మండలం జానకంపేటలో నిర్వహించిన CATC-IV వార్షిక ఎన్సీసీ శిక్షణ శిబిరం శుక్రవారం సాంస్కృతిక కార్యక్రమాలతో ముగిసింది. జూలై 1 నుంచి 10 వరకు జరిగిన ఈ శిబిరంలో ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన 525 మంది ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. వారిని నాలుగు కంపెనీలుగా విభజించి వెపన్ ట్రైనింగ్, డ్రిల్, ఎఫ్సీబీసీ, మ్యాప్ రీడింగ్ తదితర అంశాల్లో శిక్షణతో పాటు క్రీడా పోటీలు నిర్వహించారు.