బిఎల్ఓకు బోధన్ ఆర్డిఓ ఎం.విజయకుమారికు సన్మానం
10-07-2026 07:24 PM
బోధన్(విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం రోజున ఆర్డీవో ఎం విజయ కుమరి బోధన్ శాసన సభ (012) నియోజకవర్గంలో బిఎల్ఓలు అయినటువంటి సునంద, పోలింగ్ నెంబర్ 09, రాంపూర్, ఏ. అనసూయ, పోలింగ్ నెంబర్.18, బండార్ పల్లి లను సర్-2026లో గల డిజిటైజేషన్ ప్రక్రియలో 100% పురోగతి కుక్కర్ ను బహుమతి ప్రధానం చేశారు. అనంతరం ఆమె అభినందించారు.






