5 May, 2026 | 8:44 PM

Breaking News

నిజాంసాగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ప్రజాపండరి   •   భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలి   •   కూలీల సమీకరణను మెరుగు పరచే విధంగా చర్యలు తీసుకోవాలి   •   మేక మన్వితను సన్మానించిన డీఈవో   •   క్యాసారంలో రేణుక ఎల్లమ్మ దర్శించుకున్న టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత   •   ఎఫ్‌సీఆర్‌ఐ ములుగులో యువతకు గుండె ఆరోగ్యంపై అవగాహన   •   సికింద్రాబాద్‌లో ATM నగదు దుర్వినియోగం కేసు – నిందితుడు అరెస్ట్   •   లక్ష్యంతో చదివితేనే ఉత్తమ ఫలితాలు   •   హిందువుల మనోభావాలు దెబ్బతియాలని చుస్తే సహించేది లేదు   •   కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు   •  

జాతీయ రహదారిపై కారు దగ్ధం

04-03-2026 05:33 PM

సదాశివపేట,(విజయక్రాంతి): సదాశివపేట మండలంలోని నంది కంది సమీపంలో నేషనల్ హైవే 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఫోర్డ్ కంపెనీకి చెందిన కారు ఒక్కసారిగా కారులో మంటలు రావడంతో అప్రమత్తమైన డ్రైవరు కారును రోడ్డు పక్కన ఆపడంతో పెను ప్రమాదం తప్పింది, వివరాల్లోకెళ్తే ఈ కారు మోమిన్ పేట  కి చెందిన సుభాష్ గౌడ్  ది గా తెలిసింది,