9 May, 2026 | 5:32 PM

Breaking News

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు   •   అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు   •   పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?   •   కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం   •   పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే   •   కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు   •   సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి   •   ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో   •   సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •  

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌దే విజయం

22-01-2026 01:59 AM

కేసముద్రం, జనవరి 21 (విజయక్రాంతి): కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం ఖాయమని, కాంగ్రెస్ ప్రభు త్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు తమ పార్టీకి కలిసి వస్తాయని మహ బూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోతు శంక ర్ నాయక్ అన్నారు.

బిజెపితోపాటు వివిధ పార్టీలకు చెందిన కన్నెబోయిన శ్రీనివాస్ యాదవ్, నిఖిల్, హరీష్ యాదవ్, గణేష్, మల్లికార్జున్ తదితరులు బీఆర్‌ఎస్ తీర్థం పు చ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, ప్రధాన కా ర్యదర్శి కమటం శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి, పార్టీ మాజీ మండలాధ్యక్షుడు హరీష్ నాయక్, పార్టీ పట్టణ అధ్య క్షుడు వీరు నాయక్, నరసింగం వెంకటేశ్వర్లు, రేణికుంట్ల సుధాకర్ పాల్గొన్నారు.