17 June, 2026 | 8:45 PM

Breaking News

బోర్వెల్ బండి బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు   •   ఇంజన్‌లో లోపం.. అగ్నికి ఆహుతైన కారు   •   20 వ ఏరియా లెవెల్ ట్రైపాయిటెడ్ మీటింగ్ లో పాల్గొన్న ఎండి రజాక్   •   సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •   హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ   •  

కేసీఆర్‌ను కలిసేందుకు భారీగా అభిమానులు, కార్యకర్తలు

30-12-2025 04:08 PM

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను(Kalvakuntla Chandrashekar Rao) కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీగా నంది నగర్‌కు తరలి వెళ్లారు. నాలుగు గంటల సమయం వెచ్చించి దాదాపు 1000 మందికి పైగా అభిమానులతో కేసీఆర్ ఫోటోలు దిగారు. కేసీఆర్ అభిమానులు భారీ తరలిరావడంతో నంది నగర్ లో సందడి వాతావరణ నెలకొంది.