10 July, 2026 | 7:55 PM

Breaking News

అశ్వాపురంలో బీఆర్ఎస్ మండల కార్యాలయాన్ని ప్రారంభించిన రేగా కాంతారావు   •   కౌన్సిలర్ వరప్రదీప్ కు అభినందనల వెల్లువ   •   13వ వార్డులో ప్రతి ఓటర్ వద్దకు సర్ ఫారాలు అందజేత   •   ఉపాధ్యాయులు లేక అటెండర్‌తోనే పాఠాలు..!   •   యాదగిరిగుట్ట పిఎసిఎస్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   నాచారం కాంగ్రెస్ అధ్యక్షుడు నూతలకంటి రాజుకు ఘన సన్మానం   •   సుల్తానాబాద్ TGSWRS హాస్టల్‌లో విద్యార్థులకు హెల్త్ క్యాంప్   •   బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తే చర్యలు తప్పవు: నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్   •   వెలిమినేడు శివారులో గోవధ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి   •   జానకంపేటలో ముగిసిన CATC క్యాట్క్-IV వార్షిక శిక్షణా శిబిరం   •  

అనారోగ్య బాధితుడికి ఎల్‌వోసి అందజేత

10-07-2026 07:22 PM

గంభీరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజుపేట గ్రామానికి చెందిన గొల్ల బాలలింగం అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని రాజుపేట మాజీ సర్పంచ్ అల్లే సత్యం సిరిసిల్ల ఎమ్మెల్యే  దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించారు. ముఖ్యమంత్రి సహాయ నిది ద్వారా రూ.2,40 వేల విలువైన ఎల్‌వోసి మంజూరు చేసి, ఆ ఎల్‌వోసి కాపీని నిమ్స్ ఆసుపత్రిలోనే బాధితుడు బాలలింగానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేటీఆర్‌కు రాజుపేట బీఆర్ఎస్ నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.