నూతన వధూవరులకు ఆశీర్వచనం
23-04-2026 01:34 AM
సత్తుపల్లి ఏప్రిల్ 22.( విజయక్రాంతి ) : రుద్రాక్ష పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ 3 వ వార్డు నెంబర్ గంటా కేశవరావు నిశ్చయ తాంబూలాల వేడుక కార్యక్రమంలో పాల్గొని కాబోయే నూతన దంపతులను ఆశీర్వదించిన . డాక్టర్ మట్టా దయానంద్. ఈ కార్యక్రమం లో సత్తుపల్లి మండలం, రుద్రాక్ష పల్లి పంచాయతీ కాంగ్రెస్ కమిటీ, గ్రామస్తులు పాల్గొన్నారు .






