10 June, 2026 | 2:24 PM

Breaking News

సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •   కల్వకుర్తి నియోజకవర్గానికి ‘ఫ్యూచర్ సిటీ’తో బంగారు భవిష్యత్తు   •  

బాల్య వివాహాలపై అవగాహన

11-10-2025 07:55 PM

గుండాల (విజయక్రాంతి): అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం శనివారం గుండాల మండలంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల పిల్లలతో సమావేశం ఏర్పాటు చేసారు. బాలల హక్కులు, బాల్య వివాహలు, రిజిస్ట్రేషన్ యాక్టు, పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పిఎల్ఓలు కునగళ్ల మల్లేశం, ఎండి మౌలానా మాట్లాడారు. బాల్య వివాహలు చేసుకోవద్దని అమ్మాయిలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ విజయలక్ష్మి ఉపాధ్యాయునిలు, విద్యార్థులు పాల్గొన్నారు.