17 April, 2026 | 3:22 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ప్రమాదాలు నివారణకు చైతన్యం చేయాలి

17-04-2026 12:18 AM

నిర్మల్, ఏప్రిల్ ౧౬ (విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీలో ప్రమాదాలు జరగకుండా ప్రజలను చైతన్యం చేయాలని ఏ ఎస్ పి ఉపేందర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి అన్నారు. గురువారం మున్సిపాలిటీలో అరైవ్ అలైన్ రోడ్డు భద్రత నియమాలపై కౌన్సిలర్లకు అవగాహన కల్పించారు. పట్టణంలోని ప్రమాదాలు జరిగి ప్రదేశాలను గుర్తించి అక్కడ చేపట్టవలసిన చర్యలపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై అజయ్, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అలాగే నిర్మల్ జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. స్థానిక టూర్ పాద వద్ద సిబ్బంది వచ్చి పోయే వాహనదారులకు, రైతుల అంశాలపై అవగాహన కల్పించారు. భద్రంగా ప్రయాణం చేయాలని సూచించారు.