1 July, 2026 | 6:36 PM

Breaking News

రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •  

ప్రమాదాలు నివారణకు చైతన్యం చేయాలి

17-04-2026 12:18 AM

నిర్మల్, ఏప్రిల్ ౧౬ (విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీలో ప్రమాదాలు జరగకుండా ప్రజలను చైతన్యం చేయాలని ఏ ఎస్ పి ఉపేందర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి అన్నారు. గురువారం మున్సిపాలిటీలో అరైవ్ అలైన్ రోడ్డు భద్రత నియమాలపై కౌన్సిలర్లకు అవగాహన కల్పించారు. పట్టణంలోని ప్రమాదాలు జరిగి ప్రదేశాలను గుర్తించి అక్కడ చేపట్టవలసిన చర్యలపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై అజయ్, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అలాగే నిర్మల్ జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. స్థానిక టూర్ పాద వద్ద సిబ్బంది వచ్చి పోయే వాహనదారులకు, రైతుల అంశాలపై అవగాహన కల్పించారు. భద్రంగా ప్రయాణం చేయాలని సూచించారు.