1 July, 2026 | 9:23 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

అమ్మవారి కరెన్సీ మాల రూ.1,01,116

01-10-2025 11:25 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో సాయిబాబా దేవాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా అమ్మవారికి అలంకరించిన కరెన్సీ మాల వేలం పాట నిర్వహించారు. కేసముద్రం పట్టణానికి చెందిన కొండూరు జగదీశ్వర్ 1,01,116 రూపాయలకు వేలం పాట పాడి కరెన్సీ మాలను సొంతం చేసుకున్నారు.