22 May, 2026 | 11:43 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

పేకాట స్థావరంపై దాడి

23-11-2025 10:59 PM

భీమిని: పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి పేకాటరాయుళ్ళను పట్టుకున్నట్టు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. భీమిని పోలీస్ స్టేషన్ పరిధిలోని భీమిని గ్రామంలో డబ్బులు పందంగా పెట్టి పేకాట ఆడుతున్నారని వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు భీమిని గ్రామనికి వెళ్లి అక్కడ పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని భీమిని ఎస్ఐ ఎం. విజయ్ కుమార్ తెలిపారు. ఆరుగురిని పట్టుకొని వారి దగ్గర నుండి 52 పేక ముక్కలు, 6 సెల్ ఫోన్లు, రూ. 7500 స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పోలీస్ సిబ్బంది  ప్రవీణ్ కుమార్ తో కలిసి ఈ పేకాట ఆడుతున్న ఆరుగురిని పట్టుకున్నామని  తెలిపారు.