3 July, 2026 | 11:56 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

భారత్ దుర్గా సేవాసమితి ఆధ్వర్యంలో అన్నప్రసాదం

02-10-2025 12:26 AM

కామారెడ్డి, అక్టోబర్ 1 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భారత్ దుర్గా సేవా సమితి, ( B.ౄ.S.S ) భారత్ రోడ్, ఆధ్వర్యంలో దుర్గామాత అమ్మవారి సన్నిధిలో బుధవారం అన్నప్రసాద వితరణ ( అన్నదానం ) కార్యక్రమం నిర్వహించారు.  అన్నప్రసాదం స్వీకరించాడనికి 45, 46, 47 వార్డుల నుండి భారత్ రోడ్, పెద్ద బజార్, గడిరోడ్, చిన్న కసాబ్ గల్లీ, కమ్మరి గల్లీ పరిసర ప్రాంతాల్లోని ప్రజలందరూ కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించారు. 

అన్నప్రసాద కార్యక్రమం లో భారత్ దుర్గా సేవా సమితి ప్రతినిధులు గెరిగంటి లక్ష్మినారాయణ, బోడ్డు కుమార స్వామి, తాటిపల్లి సునీల్, చెన్నం స్వామి, కాకర్ల రవికుమార్, బట్టు భాస్కర్, బోడ్డు శ్రావణ్, మంత్రి బాలి, చింతల రాజు, సంగమేశ్వర్, సాయికుమార్, సాయి ఈశ్వర్, గెరిగంటి నిఖిల్, సుశీలు, పాండు, మధు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.