14 July, 2026 | 11:24 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

ఎస్ జి ఎఫ్ జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థి

06-11-2025 12:59 AM

కొత్తపల్లి, నవంబరు 5 (విజయ క్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల విద్యార్థి ఎస్ జి ఎఫ్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల మహబూబా బాద్ జిల్లాలోని నెల్లికోడూరులో నిర్వహించిన ఎస్ జి ఎఫ్ అండర్ -17 బాలుర ఆర్చరీ పోటీలలో పాఠశాలకు చెందిన కూన మాణికేశ్వర్ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీ లకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఆ ల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి న రేందర్ రెడ్డి విద్యార్థికి పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందించారు. జాతీయ స్థాయి పో టీల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వ్యా యామ ఉపాధ్యాయులుపాల్గొన్నారు.