7 July, 2026 | 6:26 PM

Breaking News

"సర్" ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి   •   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •   ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు   •   ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలి   •   విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్   •   గౌలిగూడ కు వెళ్లాలా... అయితే ముక్కు మూయాల్సిందే...!   •   మృతుల కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం   •   డబుల్ మర్డర్ కేసులో సంచలన తీర్పు   •   విడతల వారీగా యూరియా ఇవ్వడం సరికాదు   •   మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు   •  

రాజశేఖర్ అనే వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు దాడి

07-10-2025 12:59 AM
  1. రక్తస్రావంతో హాస్పిటల్కు వెళ్లిన బాధితుడు 

అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

రాజన్న సిరిసిల్ల:అక్టోబర్ 06(విజయక్రాంతి) సిరిసిల్లపట్టణంలోని వెంకంపేటలో నివాసం ఉంటున్న రాజశేఖర్ అనే వ్యక్తిపై పగ ప్రతీకారముతో పట్టణానికి చెందిన బండారి హరికృష్ణ,మాదాసు విగ్నేష్, మాదాసు నరేష్ అనే ముగ్గురు వ్యక్తులు కర్రతో ఇంట్లో నిద్రిస్తున్న రాజశేఖర అనే వ్యక్తిపై అనుచితంగా దాడి,

ఇంట్లో వాళ్లు వాదించిన,ఆపిన వినకుండా కర్రతో విచక్షణారహితంగా తలపై బాధడంతో రక్తస్రావం అయిన సదరు బాధితుడు హాస్పిటల్ కి వెళ్లి చికిత్స పొంది అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.ఎంత చెప్పినా వినకుండా విపరీతంగా కొట్టినట్లు వాపోయిన బాధితుని తల్లి మరియు చుట్టుపక్కలమహిళలు.