18 April, 2026 | 1:04 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

అయ్యప్ప ఆలయానికి రూ.40,118 విరాళం

18-12-2025 02:12 AM

కేసముద్రం, డిసెంబర్ 17 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలోని శ్రీ ధర్మశాస్త అయ్యప్ప ఆలయంలో నూతనంగా మైక్ సెట్ ఏర్పాటు కోసం కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి పద్మావతి దంపతులు తమ కుమార్తె వంగల గీత అజయ్ రెడ్డి దంపతులు రూ.40,118లను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు ఓలం చంద్రశేఖర్, పోలేపల్లి యాకూబ్ రెడ్డి, పెరుమాండ్ల ఎల్ల గౌడ్, కేసముద్రం, ఇనుగుర్తి మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, కూరెల్లి సతీష్, ఆర్టిఏ కమిటీ మెంబర్ రావుల మురళి, మార్కెట్ డైరెక్టర్ చిదురాల వసంతరావు తదితరులు పాల్గొన్నారు.