calender_icon.png 1 April, 2025 | 7:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సనాతన ధర్మమే లోకానికి రక్ష

01-03-2025 12:28:47 AM   

శుక్రవారం హైదరాబాద్‌లో ‘విజయక్రాంతి’ దినపత్రిక చైర్మన్ చిలప్పగారి లక్ష్మీ రాజం, ఎండీ విజయ, డైరెక్టర్ సౌమ్య నివాసానికి విచ్చేసిన ద్వారక శారద పీఠాధీశ్వర్ శ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య స్వామి సదానంద్ సరస్వత్‌జీ వారికి ఆశీర్వాదం ఇచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మీరాజం, విజయ దంపతులు, డైరెక్టర్ సౌమ్య, కుటుంబ సభ్యులు స్వామీజీకీ పాదుకాపూజ నిర్వహించారు. సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు.

1/22
2/22
3/22
4/22
5/22
6/22
7/22
8/22
9/22
10/22
11/22
12/22
13/22
14/22
15/22
16/22
17/22
18/22
19/22
20/22
21/22
22/22