11 May, 2026 | 9:52 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

మెలకువలు నేర్చుకొని ఉత్తమ ఉపాధ్యాయులుగా రాణించాలి

27-12-2025 06:01 PM

కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కుంభం ప్రభాకర్

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): బోధనలో మెలకువలు నేర్చుకొని ఉత్తమ ఉపాధ్యాయులుగా పేరుగాంచాలని జెడ్పీహెచ్ఎస్ తిమ్మాపురం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కుంభం  ప్రభాకర్ అన్నారు. గతవారం రోజులుగా పాఠశాలకు విచ్చేసి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న సూర్యాపేట ఆర్కేఎల్కే బీఈడీ కళాశాల చాత్రోపాధ్యాయులను శనివారం అభినందించి మాట్లాడారు. క్రమశిక్షణ, అంకితభావంతో కృషిచేసి ఉపాధ్యాయ వృత్తిలో ఎంపికై రాణించాలని ఆకాంక్షించారు.