1 July, 2026 | 11:12 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

అమ్మవారిని దర్శించుకున్న వనపర్తి ఎమ్మెల్యే

02-10-2025 12:00 AM

అలంపూర్  అక్టోబర్ 1: దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పదవ రోజు అమ్మవారు జోగులాంబ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు.వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని స్వామివారి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.అంతకంటే ముందు వీరికి ఆలయ ఈవో దీప్తి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ముందుగా స్వామివారాలయంలో అభిషేకం అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు చేశారు. వీరికి ఆలయ ఈవో దీప్తి,అర్చకులు శాలువాతో సన్మానించి ఆలయాల విశిష్టతల గురించి అర్చకులు వారికి వివరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.