2 May, 2026 | 9:21 PM

Breaking News

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం   •   విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •  

పెద్దమందడి ఎస్సీ హాస్టల్ వార్డెన్ విద్యావతిని సస్పెండ్ చేయాలి

19-11-2025 09:13 PM

పెద్దమందడి: విద్యార్థులతో వెట్టిచాకిరి చేయించుకుంటూ విద్యార్థుల సొమ్ము కాజేస్తున్న వార్డెన్ విద్యావతిని సస్పెండ్ చేయాలనీ కోరుతు బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ కు పి డి ఎస్ యు నాయకులు వినతి పత్రంను అందచేశారు. ఈ సందర్బంగా పి డి ఎస్ యు నాయకులు మాట్లాడుతు... విద్యార్థులకు రావాల్సినటువంటి కాస్మోటిక్ చార్జీలు 85 రూపాయలు మాత్రమే ఇస్తూ మిగతా డబ్బులు కాజేస్తున్నారని గతంలో అనేక సార్లు వార్డెన్ పై పిర్యాదు చేసిన ఉన్నతాధికారులు పట్టించుకోలేదన్నారు. పిడిఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పవన్ కుమార్ బి జి వి ఎస్, రాష్ట్ర అధ్యక్షులు శివనాయక్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం. ఆది హిందువాహిని ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అభిలాష్  సంఘాల నేతలు పాల్గొన్నారు.