15 July, 2026 | 2:20 PM

Breaking News

లవ్ మ్యాటర్ ఇంట్లో తెలుస్తుందనే భయం.. KGBVలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం   •   ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి   •   ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి   •   గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకుల మృతి   •   ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ పిలుపు   •   బోధన్ పట్టణంలో జగన్నాధ రధయాత్రకు ఏర్పాట్లు పూర్తి   •   గీతంలో ఇండస్ట్రియల్ ఫార్మసీ   •   ఢిల్లీకి బీఆర్ఎస్ పార్టీ బృందం.. కేంద్రమంత్రితో కేటీఆర్ ప్రత్యేక భేటీ   •   డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ సమావేశం   •   'నా దీక్షను ఆపగలరు కానీ, పోరాటాన్ని కాదు'.. ఇంట్లోనే వేముల దీక్ష   •  

మండల అధికారులను కలిసిన కృష్ణసాగర్ సర్పంచ్,ఉప సర్పంచ్

20-12-2025 01:20 AM

బూర్గంపాడు,డిసెంబర్19,(విజయక్రాంతి):మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జమలారెడ్డిని కృష్ణసాగర్ సర్పంచ్ తాటి వాణి,ఉప సర్పంచ్ భూక్య మోహన్ రావు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు.అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్‌ఐలు మేడ ప్రసా ద్,నాగ భిక్షం లను కలిశారు.లక్ష్మీపురం గ్రా మంలో మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారితోపాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.