10 May, 2026 | 9:05 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ముగిసిన బూట్ క్యాంప్ సదస్సు

25-12-2025 02:40 AM

గురునానక్ ఇనిస్టిట్యూషన్స్‌లో  పీఎంశ్రీ ఉపాధ్యాయులకు సదస్సు

హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో రాష్ట్రంలోని పీఎం శ్రీ (ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ ఇండియా రైసింగ్) పాఠశాలల నుంచి 190 మందికి పైగా  ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు  కోసం నిర్వహించిన మూడు రోజుల జాతీయ సదస్సు ఇన్నోవేషన్, డిజైన్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ (ఐడీ ఈ) బూట్‌క్యాంప్ అనే అంశంపైన గురునానక్ ఇనిస్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్ (జీఎన్‌ఐటీసీ)లో విజయవంతంగా ముగిసింది. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా డా. అభయ్ జెరే, ఏఐసీటీఈ ఉపాధ్యక్షులు, యోగేష్ డి. బ్రహ్మాంకర్, విద్యా మంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్లో ఇన్నోవేషన్ డైరెక్టర్, పాల్గొన్నారు. సర్దార్ గగన్‌దీప్ సింగ్ కోహ్లీ పాల్గొన్నారు.