2 July, 2026 | 4:12 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

రాఘోపూర్‌లో తేజస్వీ యాదవ్ విజయం

15-11-2025 01:42 AM

మహువాలో సోదరుడు ప్రతాప్ ఓటమిబీహార్‌లోని రాఘోపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్జీడీ నేత, మహాఘఠ్బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ గెలిచారు. సాయంత్రం జరిగిన ఓట్ల లెక్కింపులో తీవ్రమైన ఉత్కంఠ మధ్య తేజస్వీ గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సతీశ్‌కుమార్‌పై 14,532 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తేజస్వీ మొత్తం 1,18,597 ఓట్లు దక్కించుకున్నారు. ఈ గెలుపుతో రాఘోపూర్‌లో తేజస్వీ మూడోసారి గెలిచినట్లయింది.